Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప.. ఇదే 'శ్రీనివాస కళ్యాణం' స్టోరీ

ఈ కాలంలో డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప అని చాటిచెప్పడమే "శ్రీనివాస కళ్యాణం" కథ అని సినీ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. నితిన్ - రాశిఖన్నా జంటగా 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం.

Webdunia
మంగళవారం, 29 మే 2018 (14:44 IST)
ఈ కాలంలో డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప అని చాటిచెప్పడమే "శ్రీనివాస కళ్యాణం" కథ అని సినీ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. నితిన్ - రాశిఖన్నా జంటగా 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా, సతీశ్ వేగేశ్న దర్శకుడు.
 
ఈ చిత్రం స్టోరీపై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ, డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవని చాటి చెప్పడమే ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. 'ఆర్థికపరమైన సంబంధాలకే ఎక్కువగా విలువనిచ్చే ప్రకాశ్ రాజ్, ఒక తెలుగింటి పెళ్లికి అతిథిగా వస్తాడట. అనుబంధాలు.. ఆత్మీయతలు.. మానవ సంబంధాల్లోని గొప్పతనం ఆయనకి అక్కడే అర్థమవుతుందట. ఆయనకి కనువిప్పు కలిగించడమే ధ్యేయంగా ఈ కథ నడుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
గతంలో కూడా దిల్ రాజు వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కూడా కుటుంబ బంధాన్ని అద్భుతంగా చూపించిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments