Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప.. ఇదే 'శ్రీనివాస కళ్యాణం' స్టోరీ

ఈ కాలంలో డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప అని చాటిచెప్పడమే "శ్రీనివాస కళ్యాణం" కథ అని సినీ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. నితిన్ - రాశిఖన్నా జంటగా 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం.

Webdunia
మంగళవారం, 29 మే 2018 (14:44 IST)
ఈ కాలంలో డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప అని చాటిచెప్పడమే "శ్రీనివాస కళ్యాణం" కథ అని సినీ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. నితిన్ - రాశిఖన్నా జంటగా 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా, సతీశ్ వేగేశ్న దర్శకుడు.
 
ఈ చిత్రం స్టోరీపై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ, డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవని చాటి చెప్పడమే ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. 'ఆర్థికపరమైన సంబంధాలకే ఎక్కువగా విలువనిచ్చే ప్రకాశ్ రాజ్, ఒక తెలుగింటి పెళ్లికి అతిథిగా వస్తాడట. అనుబంధాలు.. ఆత్మీయతలు.. మానవ సంబంధాల్లోని గొప్పతనం ఆయనకి అక్కడే అర్థమవుతుందట. ఆయనకి కనువిప్పు కలిగించడమే ధ్యేయంగా ఈ కథ నడుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
గతంలో కూడా దిల్ రాజు వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కూడా కుటుంబ బంధాన్ని అద్భుతంగా చూపించిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments