Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత దిల్ రాజు ఇంటి విషాదం.. బోరున ఏడ్చేశారు...

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (15:49 IST)
ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యాం సుందర్ రెడ్డి (86) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు. 
 
దిల్ రాజు ఇంటికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. శ్యాం సుందర్ రెడ్డికి నివాళులు అర్పించారు. మరోవైపు, దిల్ రాజు తండ్రి అంత్యక్రియల్లో నటుడు ప్రకాష్ రాజ్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్‌ను చూడగానే దిల్ రాజు బోరున విలపించేశారు. దీంతో రాజుకు ప్రకాష్ రాజ్ ధైర్యం చెప్పి ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments