Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత దిల్ రాజు ఇంటి విషాదం.. బోరున ఏడ్చేశారు...

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (15:49 IST)
ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యాం సుందర్ రెడ్డి (86) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు. 
 
దిల్ రాజు ఇంటికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. శ్యాం సుందర్ రెడ్డికి నివాళులు అర్పించారు. మరోవైపు, దిల్ రాజు తండ్రి అంత్యక్రియల్లో నటుడు ప్రకాష్ రాజ్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్‌ను చూడగానే దిల్ రాజు బోరున విలపించేశారు. దీంతో రాజుకు ప్రకాష్ రాజ్ ధైర్యం చెప్పి ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్ ఫోన్ కాల్‌ని లిఫ్ట్ చేయని ప్రధాని మోడి?, ట్రంప్ నెత్తిపైన టారిఫ్‌ల తాటికాయ

Army Choppers: రాత్రంతా పోరాడి వరదల్లో చిక్కుకున్న ఏడుగురు రైతులను కాపాడిన ఆర్మీ హెలికాప్టర్లు (video)

Andhra Pradesh: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో పెరుగుతున్న వరద నీరు

తెలంగాణాలో భారీ వర్షాలు - ఏకంగా 38 రైళ్లు రద్దు

కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments