Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ సరసన ధోనీ హీరోయిన్.. వంశీ డైరక్షన్.. "నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా"

బన్నీ సరసన కైరా అద్వానీ నటించనుంది. ఈమె ఎమ్ఎస్ ధోనీ సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 8వ తేదీ ప్రార

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (11:08 IST)
బన్నీ సరసన కైరా అద్వానీ నటించనుంది. ఈమె ఎమ్ఎస్ ధోనీ సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 8వ తేదీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి  'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే పేరు పరిశీలన వుంది. స్టోరీ అంతా ఫైనల్ కావడంతో నటీనటుల ఎంపిక జరుగుతోంది.
 
ఈ ప్రాజెక్ట్‌ని లగడపాటి శ్రీధర్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కైరా అద్వానీని తీసుకోవాలని చర్చ సాగుతోంది. కైరా చేతిలో ఓ ప్రాజెక్టు మాత్రమే వుంది. ఒకవేళ ఆమెకు కుదరకపోతే.. మరో హీరోయిన్‌ను తీసుకునే దిశగా సినీ యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం బన్నీ దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఆపై వక్కంత సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్ పాల్గొంటాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments