Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై కదిరేశన్ దంపతులకు హీరో ధనుష్ షాక్

Webdunia
ఆదివారం, 22 మే 2022 (13:43 IST)
మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులకు హీరో ధనుష్, ఆయన తండ్రి కస్తూరీరాజాలు తేరుకోలేని షాకిచ్చారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తూ, కోర్టులను ఆశ్రయిస్తూ, నోటీసులు పంపుతున్న కదిరేశన్ దంపతులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో రూ.10 లక్షలకు పరువు నష్టం దావా వేస్తామని తాజాగా లీగల్ నోటీసులు పంపించారు. 
 
కాగా, హీరో ధనుష్ తమ కొడుకేనంటూ ఈ దంపతులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందుకోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ధనుష్, ఆయన తండ్రి కస్తూరీరాజాలు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించారని పేర్కొంటూ ఆ దంపతులు మరోమారు నోటీసులు జారీచేశారు. వీటికి ధనుష్, ఆయన తండ్రిల తరపున అడ్వకేట్ నోటీసు జారీచేశారు. తమ క్లయింట్స్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో రూ.10 లక్షలకు పరువునష్టం దావా వేస్తామంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments