Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై కదిరేశన్ దంపతులకు హీరో ధనుష్ షాక్

Webdunia
ఆదివారం, 22 మే 2022 (13:43 IST)
మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులకు హీరో ధనుష్, ఆయన తండ్రి కస్తూరీరాజాలు తేరుకోలేని షాకిచ్చారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తూ, కోర్టులను ఆశ్రయిస్తూ, నోటీసులు పంపుతున్న కదిరేశన్ దంపతులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో రూ.10 లక్షలకు పరువు నష్టం దావా వేస్తామని తాజాగా లీగల్ నోటీసులు పంపించారు. 
 
కాగా, హీరో ధనుష్ తమ కొడుకేనంటూ ఈ దంపతులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందుకోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ధనుష్, ఆయన తండ్రి కస్తూరీరాజాలు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించారని పేర్కొంటూ ఆ దంపతులు మరోమారు నోటీసులు జారీచేశారు. వీటికి ధనుష్, ఆయన తండ్రిల తరపున అడ్వకేట్ నోటీసు జారీచేశారు. తమ క్లయింట్స్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో రూ.10 లక్షలకు పరువునష్టం దావా వేస్తామంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments