Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్, ఆర్య హనీమూన్ వెళ్లొచ్చాక చెప్తా.. అప్పుడే నేను చెప్పేది వింటారు...

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (09:20 IST)
విశాల్, ఆర్యల పెళ్లిపై.. దేవ్ హీరో కార్తీక్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. విశాల్, ఆర్య పెళ్లి చేసుకుంటున్నారు కదా వారికి ఏమైనా సలహా ఇస్తారా అని అడిగినందుకు కార్తీ వెరైటీగా స్పందించాడు. ముందు వాళ్లను హనీమూన్ ముగించుకుని రానివ్వండి. అప్పుడే కదా తానేం చెప్పినా వారు వింటారు అంటూ.. సెటైర్లు వేస్తూ సమాధానమిచ్చాడు. 
 
కాగా కోలీవుడ్‌లో ప్రస్తుతం ఆర్య, విశాల్ పెళ్లి వ్యవహారంపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. విశాల్, అనీశా జంట, ఆర్య, సాయేషా సైగల్‌ల జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. విశాల్ పెళ్లి త్వరలో జరుగనుంది. ఆర్య, సాయేషా కూడా మార్చిలో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నందున వారికి సలహా లివ్వమని కార్తీని మీడియా ప్రశ్నించింది. 
 
అయితే తాను ఏం చెప్పినా వాళ్లు వినాలంటే వారు ముందు హనీమూన్ వెళ్లి రావాలని కార్తి సెటైరికల్ సమాధానం ఇచ్చారు. ఇకపోతే.. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం దేవ్ ప్రేమికుల రోజున విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే కాదు.. స్టేషన్‌లలో కూడా రద్దీనే రద్దీ

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments