దాసరి కుమారుడి అదృశ్యం.. ఏమయ్యాడు.. ఎక్కడున్నాడు?

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (16:39 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇండ‌స్ట్రీలో ఎన్నో స‌మ‌స్య‌లు తీర్చారు కానీ ఇంట్లో స‌మ‌స్య‌లు మాత్రం తీర్చ‌లేక‌పోయారు. మొన్నటికి మొన్న దాస‌రి పెద్ద కోడ‌లు బ‌య‌టికి వ‌చ్చి త‌న ఆస్తి కొట్టేసారంటూ మోహ‌న్ బాబుపై ఆరోప‌ణ‌లు చేసింది. తాజాగా దాసరి కుమారుడు ప్ర‌భు క‌నిపించ‌డం లేద‌ని ఫిర్యాదు న‌మోదైంది. నాలుగు రోజుల పాటు ఆయన కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
జూన్ 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ తిరిగి రాలేదు. దాంతో ప్ర‌భు కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్ కేస్ ఫిర్యాదు చేశారు. ప‌దేళ్ల కింద కూడా ఒక‌సారి ప్ర‌భు ఇలాగే మిస్ అయిపోయాడు. అప్పుడు కూడా 2008లో కొన్ని రోజులు క‌నిపించ‌కుండా పోయి.. త‌ర్వాత వ‌చ్చి త‌న భార్య సుశీలే కిడ్నాప్‌ చేయించిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. ప్రస్తుతం ఇదే తరహాలో ప్ర‌భు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

YouTube వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ, ఉద్యోగం వదిలేసేవారికి రెడ్ కార్పెట్

Minor girl: మైనర్ బాలికపై కారు పోనిచ్చాడు.. జస్ట్ మిస్.. ఏం జరిగిందో తెలుసా? (video)

కర్నూలు బస్సు ప్రమాదంలో మూడవ వాహనం ప్రమేయం వుందా?: పోలీసులు అనుమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments