Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాని మాస్టర్ పై ప్రజావాణిలో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు - పవన్ కళ్యాణ్ కు లేఖ

డీవీ
శుక్రవారం, 21 జూన్ 2024 (14:49 IST)
Pawan Kalyan, Jani Master
ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు డ్యాన్సర్ సతీష్.  జాని మాస్టర్ అరాచకాలపై ఏపి  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కొరియర్ ద్వారా ఫిర్యాదు చేశారు డ్యాన్సర్ సతీష్. జానీ మాస్టర్ ఇటీవలే తమ అసోసియేషన్ మీటింగ్ లొో అధ్యక్ష హోదాలో పాల్గొన్నారు. అక్కడే కొన్ని విషయాల్లో విభేధాలు వచ్చాయని తెలుస్తోంది.
 
కాగా, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సతీష్.. జానీ పై ఫిర్యాదు చేశాడు. తనను జానీ మాస్టర్ వేధిస్తున్నాడని ఫిర్యాదులో వుంది. అలాగే షూటింగ్ లకు తనను పిలవడం లేదని లేఖ లో పేర్కొన్నాడు. అంతేకాక షూటింగ్ లకు తనను పిలవొద్దని ఇతర డాన్స్ డైరెక్టర్లకు ఫోన్ చేసి మరీ చెప్పడం బాధాకరంగా వుందని సతీష్ తెలిపాడు. జానీ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పాటలకు కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments