Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నారాయణ రావు ఇంటికి నోటీసులు

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (13:52 IST)
టాలీవుడ్ దిగ్గజ నటుడు దర్శకుడు దివంగత దాస‌రి నారాయ‌ణ‌రావు ఉన్నపుడు ఇంటికి నోటీసులు జారీచేశారు. ఈ ఇల్లు వివాదాల‌ నడుమ కొనసాగుతోంది. దాసరి మరణం తర్వాత ఆయ‌న త‌న‌యులు ప‌లు వివాదాల‌తో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. 
 
తాజాగా దాస‌రి త‌న‌యులు అరుణ్‌, దాసరి ప్రభులకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం 2.11 లక్షల రూపాయలు తీసుకున్న ప్రభు, అరుణ్‌లు ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో సోమశేఖర్‌ రావు సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. అలాగే దాసరి ప్రభు, అరుణ్‌ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడంలేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటే అతడు పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో కోర్ట్ దాస‌రి ఇంటికి నోటీసులు పంపింది. ఈ నెల 15వ తేదీ వరకూ డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments