Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నారాయణ రావు ఇంటికి నోటీసులు

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (13:52 IST)
టాలీవుడ్ దిగ్గజ నటుడు దర్శకుడు దివంగత దాస‌రి నారాయ‌ణ‌రావు ఉన్నపుడు ఇంటికి నోటీసులు జారీచేశారు. ఈ ఇల్లు వివాదాల‌ నడుమ కొనసాగుతోంది. దాసరి మరణం తర్వాత ఆయ‌న త‌న‌యులు ప‌లు వివాదాల‌తో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. 
 
తాజాగా దాస‌రి త‌న‌యులు అరుణ్‌, దాసరి ప్రభులకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం 2.11 లక్షల రూపాయలు తీసుకున్న ప్రభు, అరుణ్‌లు ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో సోమశేఖర్‌ రావు సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. అలాగే దాసరి ప్రభు, అరుణ్‌ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడంలేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటే అతడు పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో కోర్ట్ దాస‌రి ఇంటికి నోటీసులు పంపింది. ఈ నెల 15వ తేదీ వరకూ డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments