Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నారాయణ రావు ఇంటికి నోటీసులు

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (13:52 IST)
టాలీవుడ్ దిగ్గజ నటుడు దర్శకుడు దివంగత దాస‌రి నారాయ‌ణ‌రావు ఉన్నపుడు ఇంటికి నోటీసులు జారీచేశారు. ఈ ఇల్లు వివాదాల‌ నడుమ కొనసాగుతోంది. దాసరి మరణం తర్వాత ఆయ‌న త‌న‌యులు ప‌లు వివాదాల‌తో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. 
 
తాజాగా దాస‌రి త‌న‌యులు అరుణ్‌, దాసరి ప్రభులకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం 2.11 లక్షల రూపాయలు తీసుకున్న ప్రభు, అరుణ్‌లు ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో సోమశేఖర్‌ రావు సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. అలాగే దాసరి ప్రభు, అరుణ్‌ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడంలేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటే అతడు పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో కోర్ట్ దాస‌రి ఇంటికి నోటీసులు పంపింది. ఈ నెల 15వ తేదీ వరకూ డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments