Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న తర్వాతి సినిమాపై క్లారిటీ...

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత నిర్మించబోయే చిత్రంపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయన తన చిత్రాన్ని డీవీవీ దానయ్యతో కలిసి చేయనున్నారట. అయితే, ఈ చిత్రంలో నట

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (10:50 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత నిర్మించబోయే చిత్రంపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయన తన చిత్రాన్ని డీవీవీ దానయ్యతో కలిసి చేయనున్నారట. అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటులపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. 
 
'నా తర్వాతి చిత్రంలో ఎవరు నటిస్తారు, దాన్ని ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తాం అనే విషయాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. దానయ్య(నిర్మాత)తో సినిమాకు ఒప్పుకున్నా. అదే నా తర్వాతి చిత్రం’ అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
మరోవైపు 2019లో రాజమౌళి-మహేశ్‌ సినిమా పట్టాలెక్కే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దీని తర్వాత ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments