Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న తర్వాతి సినిమాపై క్లారిటీ...

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత నిర్మించబోయే చిత్రంపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయన తన చిత్రాన్ని డీవీవీ దానయ్యతో కలిసి చేయనున్నారట. అయితే, ఈ చిత్రంలో నట

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (10:50 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత నిర్మించబోయే చిత్రంపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయన తన చిత్రాన్ని డీవీవీ దానయ్యతో కలిసి చేయనున్నారట. అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటులపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. 
 
'నా తర్వాతి చిత్రంలో ఎవరు నటిస్తారు, దాన్ని ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తాం అనే విషయాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. దానయ్య(నిర్మాత)తో సినిమాకు ఒప్పుకున్నా. అదే నా తర్వాతి చిత్రం’ అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
మరోవైపు 2019లో రాజమౌళి-మహేశ్‌ సినిమా పట్టాలెక్కే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దీని తర్వాత ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments