Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి ఫ్యాన్సుకు చేదు వార్త.. విజయేంద్రప్రసాద్ అలా అనేశారే?

బాహుబలి ఫ్యాన్స్‌కు సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 ది- కన్‌‍క్లూజన్‌ ఘన విజయం తర్వాత మూడో భాగం కూడా వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయిత

Webdunia
సోమవారం, 8 మే 2017 (12:03 IST)
బాహుబలి ఫ్యాన్స్‌కు సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 ది- కన్‌‍క్లూజన్‌ ఘన విజయం తర్వాత మూడో భాగం కూడా వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే 'బాహుబలితో' తన పని పూర్తయిపోయిందని దర్శకదిగ్గజం రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు రాజమౌళి తండ్రి, ఈ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
 
బాహుబలిని తామిప్పటికే పూర్తి చేశామని, మూడో భాగం వుండబోదని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. తాను కానీ, తన కుమారుడు రాజమౌళి కానీ దీనికి సంబంధించి ఏమీ అనుకోలేదన్నారు. బాహుబలి-3కి సంబంధించి తాను కథను రాయట్లేదన్నారు. అయితే బాహుబలి ప్రపంచం నుంచే ఎంతో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కామిక్ సిరీస్, టీవీ సిరీస్‌లు వస్తాయని తెలిపారు. 
 
సేమ్ సెట్స్ మీదే వీటి షూటింగ్ జరుగుతుందని... అందువల్ల బాహుబలికి ముగింపు లేదని తేల్చారు. బాహుబలి 3వ భాగానికి తాను కథ రాస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని విజయేంద్రప్రసాద్ పునరుద్ఘాటించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments