Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి ఫ్యాన్సుకు చేదు వార్త.. విజయేంద్రప్రసాద్ అలా అనేశారే?

బాహుబలి ఫ్యాన్స్‌కు సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 ది- కన్‌‍క్లూజన్‌ ఘన విజయం తర్వాత మూడో భాగం కూడా వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయిత

Webdunia
సోమవారం, 8 మే 2017 (12:03 IST)
బాహుబలి ఫ్యాన్స్‌కు సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 ది- కన్‌‍క్లూజన్‌ ఘన విజయం తర్వాత మూడో భాగం కూడా వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే 'బాహుబలితో' తన పని పూర్తయిపోయిందని దర్శకదిగ్గజం రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు రాజమౌళి తండ్రి, ఈ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
 
బాహుబలిని తామిప్పటికే పూర్తి చేశామని, మూడో భాగం వుండబోదని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. తాను కానీ, తన కుమారుడు రాజమౌళి కానీ దీనికి సంబంధించి ఏమీ అనుకోలేదన్నారు. బాహుబలి-3కి సంబంధించి తాను కథను రాయట్లేదన్నారు. అయితే బాహుబలి ప్రపంచం నుంచే ఎంతో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కామిక్ సిరీస్, టీవీ సిరీస్‌లు వస్తాయని తెలిపారు. 
 
సేమ్ సెట్స్ మీదే వీటి షూటింగ్ జరుగుతుందని... అందువల్ల బాహుబలికి ముగింపు లేదని తేల్చారు. బాహుబలి 3వ భాగానికి తాను కథ రాస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని విజయేంద్రప్రసాద్ పునరుద్ఘాటించారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments