Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడు బ్రహ్మానందం స్కెచ్-బాపు బొమ్మ అదుర్స్

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (10:54 IST)
Brahmanandam
కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన హాస్యనటుడు బ్రహ్మానందం తనలోని చిత్రకళకు పదును పెట్టారు. చిత్రలేఖనంలో తనకున్న ప్రావీణ్యాన్ని చాటుతూ ఈ మధ్య వరుసగా చిత్రాలు గీస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత బాపు స్కెచ్‌ను అద్భుతంగా గీసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
బ్రహ్మానందం తన కామెడీతో నవ్వించడమే కాకుండా చిత్ర లేఖనంతోను అలరిస్తున్నారు. గతంలో ప్రేమతో రాముడిని ఆలింగనం చేసుకున్న హనుమంతుడు ఆనందబాష్పాలు కారుస్తున్నట్లుగా ఓ పెన్సిల్ స్కెచ్‌ వేశారు. అలానే లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేయొచ్చనే భావాన్ని స్ఫురించేలా ఓ చిత్రాన్ని గీశారు. శ్రీశ్రీ బొమ్మని కూడా అచ్చు గుద్దినట్టు వేశారు. బ్రహ్మానందం స్కెచ్‌లకు అభిమానలు ముగ్ధులవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments