Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వంభర సెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు చిరు సన్మానం

డీవీ
గురువారం, 20 జూన్ 2024 (16:19 IST)
Chiranjeevi, Kandula Durgesh, keeravani
మెగా స్టార్ చిరంజీవి మిత్రుడు కందుల దుర్గేష్ విశ్వంభర సెట్ కు విచ్చేసారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుతున్నాను అంటూ శుభాకాంక్షలు తెలిపారు.                     
 
Chiranjeevi, Kandula Durgesh and viswambhara team
తెలుగు చలనచిత్ర  పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న  సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని కందుల దుర్గేష్ చెప్పారు. ఆయన సానుకూలతకు  హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. 
 
Chiranjeevi, Kandula Durgesh
అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా విశ్వంభర చిత్రం గురించి పలు విషయాలు తెలియజేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments