Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహర్షి'' కాలేజ్ సాంగ్ వచ్చేసింది.. లిరికల్ అదిరిపోయింది.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (11:14 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో మహర్షి సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదలైంది. చోటి.. చోటి అంటూ సాగే ఈ పాట లిరిక్స్ అదిరిపోయింది. కళాశాల నేపథ్యం, స్నేహంలోని గొప్పతనాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌లపై ఈ పాట సాగేలా వుంది. 
 
మహర్షి సినిమా మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. 'స్నేహం అంటే పుస్తకాలు చెప్పని పాఠం .. కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తి' అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం బాగుంది. దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం అదరగొట్టేసింది. యూత్‌ను బాగా ఆకట్టుకునేలా వుంది. చాలారోజుల తరువాత కాలేజ్ స్టూడెంట్స్‌కి తగిన పాటకు సంగీతం సమకూర్చాడు. ఇంకేముంది.. మహర్షి నుంచి వచ్చిన లిరికల్ సాంగ్‌ను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments