Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహర్షి'' కాలేజ్ సాంగ్ వచ్చేసింది.. లిరికల్ అదిరిపోయింది.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (11:14 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో మహర్షి సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదలైంది. చోటి.. చోటి అంటూ సాగే ఈ పాట లిరిక్స్ అదిరిపోయింది. కళాశాల నేపథ్యం, స్నేహంలోని గొప్పతనాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌లపై ఈ పాట సాగేలా వుంది. 
 
మహర్షి సినిమా మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. 'స్నేహం అంటే పుస్తకాలు చెప్పని పాఠం .. కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తి' అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం బాగుంది. దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం అదరగొట్టేసింది. యూత్‌ను బాగా ఆకట్టుకునేలా వుంది. చాలారోజుల తరువాత కాలేజ్ స్టూడెంట్స్‌కి తగిన పాటకు సంగీతం సమకూర్చాడు. ఇంకేముంది.. మహర్షి నుంచి వచ్చిన లిరికల్ సాంగ్‌ను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments