Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహర్షి'' కాలేజ్ సాంగ్ వచ్చేసింది.. లిరికల్ అదిరిపోయింది.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (11:14 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో మహర్షి సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదలైంది. చోటి.. చోటి అంటూ సాగే ఈ పాట లిరిక్స్ అదిరిపోయింది. కళాశాల నేపథ్యం, స్నేహంలోని గొప్పతనాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌లపై ఈ పాట సాగేలా వుంది. 
 
మహర్షి సినిమా మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. 'స్నేహం అంటే పుస్తకాలు చెప్పని పాఠం .. కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తి' అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం బాగుంది. దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం అదరగొట్టేసింది. యూత్‌ను బాగా ఆకట్టుకునేలా వుంది. చాలారోజుల తరువాత కాలేజ్ స్టూడెంట్స్‌కి తగిన పాటకు సంగీతం సమకూర్చాడు. ఇంకేముంది.. మహర్షి నుంచి వచ్చిన లిరికల్ సాంగ్‌ను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments