Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆచార్య' ప్రాజెక్టులపై క్లారిటీ - తమిళ దర్శకుడుకి ఛాన్స్

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (14:26 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్, అంజలితో పాటు.. మరో హీరోయిన్ నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించే చిత్రాలపై ఇపుడు క్లారిటీ వచ్చింది. 
 
ఇప్పటికే, మ‌ల‌యాళ రీమేక్ 'లూసిఫ‌ర్', త‌మిళ రీమేక్ 'వేదాళం' చిత్రాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే, ఏ చిత్రం మొద‌ట సెట్స్ పైకి వెళ్తుంద‌నే దానిపై ఇప్ప‌టివ‌ర‌కు డైలామా కొనసాగుతూ వచ్చింది. ఇపుడు దీనిపై కూడా క్లారిటీ వచ్చింది. 
 
తాజా స‌మాచారం ప్ర‌కారం 'లూసిఫ‌ర్' మొద‌ట సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ట‌. త‌మిళ ఇండ‌స్ట్రీలో రీమేక్ స్పెష‌లిస్టుగా పేరుగాంచిన మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్టుకు మోహ‌న్ రాజా అయితే ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఉంటుందని చిరు ఫిక్స‌యిన‌ట్టు టాక్‌. 
 
పైగా, 'ఆచార్య' షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే జ‌న‌వ‌రి నుంచి 'లూసిఫ‌ర్' సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిరంజీవి టీం రెడీ అవుతుంద‌ట‌. 'లూసిఫ‌ర్' పూర్త‌యిన త‌ర్వాత మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్‌ చేయ‌బోయే వేదాల‌మ్ షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నాడు. 2020లో అభిమానుల‌ను నిరాశ‌ప‌ర్చిన చిరంజీవి వ‌చ్చే ఏడాది మాత్రం బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల‌తో ఫ్యాన్సుకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

భార్యపై అనుమానం... పిల్లలకు చిప్స్ - కూల్‌డ్రింక్స్ కొనిచ్చి రైలు కింద తోసేచిన తండ్రి... ఆపై తాను కూడా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments