Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్వాన్స్ క్రిస్మస్ సంబరాల్లో చిరంజీవి వారసులు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:05 IST)
ramcharan, upasana and family
రాంచరణ్, ఉపాసన కుటుంబం అడ్వాన్స్ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మెగా స్టార్ చిరు కుటుంబ వారసులు అంతా  కలిసి జరుపుకున్న ఫోటో ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఈఏడాది ఆమెకు గుడ్ ఇయర్ అనుకోవచ్చు.. త్యరలో రాంచరణ్, ఉపాసన తల్లి దంత్రులు కాబోతున్నారు  ఉపాసన పోస్ట్ చేసిన  పిక్  సోషల్ మీడియాలో అభిమానులు ఫిదా అవుతుతున్నారు. 
 
మూడు రోజుల్లో క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ నాయకులు, పార్తి నాయకులు ఇలా జరుపుకోవడం  ఆనవాయితగా మారింది. కాగా, ఈ ఫొటోలో  రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments