పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (11:37 IST)
ఓ పారిశ్రామికవేత్త బర్త్‌‍డే పార్టీలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలు సందడి చేశారు. మాల్దీవుల్లో జరిగిన ఈ బర్త్ డే ఫోటోకి సంబంధించిన ఫోటో ఒకటి తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబులతో పాటు రామ్ చరణ్, ఉపాసన, నమ్రతలు ముగ్గురు ఓ ఫంక్షనులో పాల్గొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ర కథానాయకులు ముగ్గురూ ఒకే ఫ్రేమ్ కనిపిస్తుండటంతో ఆ హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే వీరు ముగ్గురూ ఎవరు ఏర్పాటు చేసిన ఫంక్షనులో పాల్గొన్నారు. ఎక్కడ జరిగింది అన్న దానిపై చర్చ జరుగుతోంది. చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు మరికొందరితో ఓ హోటల్లో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉండటం ఆ ఫోటోలో కనిపిస్తుంది.
 
అయితే, మాల్దీవులు వేదికగా ఓ వ్యాపార వేత్త తన పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ట్రీటు వీరంతా హజరయ్యారని సమాచారం. ప్రస్తుతం "విశ్వంభర" మూవీ షూటింగులో చిరంజీవి, కుబేర, కూలీ సినిమాల్లో నాగార్జున, రాజమౌళి దర్శకత్వంలోని చిత్రంలో మహేశ్ బాబు షూటింగ్స్ బిజీ బిజీగా ఉన్నారు. షూటింగులకు కాస్త విరామం ఇచ్చి వీరు సరదాగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments