Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా' తర్వాత చిరంజీవి సై... వేసవిలో కొరటాల చిత్రం

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (15:08 IST)
మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రంరానుంది. ఈ చిత్రం వచ్చే వేసవిలో సెట్స్‌పైకెళ్ళనుంది. నిజానికి చిరంజీవి ప్రస్తుతం "సైరా నరసింహా రెడ్డి'' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ తర్వాత చిరంజీవి తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనేది ఆసక్తికరంగా మారింది. 
 
అదేసమయంలో ఈ చిత్రానికి చిరు తనయుడు రాంచ‌ర‌ణ్ నిర్మాతగా వ్యవహరిస్తారనీ, ఆయన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి రైతుగాను, బిలియనీర్‌గాను ద్విపాత్రాభినయం చేస్తాడన్నది టాక్. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ చిత్రం సందేశాత్మక విలువలతో కూడిన చిత్రంగా ఉంటుదన్నది సమాచారం. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments