Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా' తర్వాత చిరంజీవి సై... వేసవిలో కొరటాల చిత్రం

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (15:08 IST)
మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రంరానుంది. ఈ చిత్రం వచ్చే వేసవిలో సెట్స్‌పైకెళ్ళనుంది. నిజానికి చిరంజీవి ప్రస్తుతం "సైరా నరసింహా రెడ్డి'' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ తర్వాత చిరంజీవి తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనేది ఆసక్తికరంగా మారింది. 
 
అదేసమయంలో ఈ చిత్రానికి చిరు తనయుడు రాంచ‌ర‌ణ్ నిర్మాతగా వ్యవహరిస్తారనీ, ఆయన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి రైతుగాను, బిలియనీర్‌గాను ద్విపాత్రాభినయం చేస్తాడన్నది టాక్. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ చిత్రం సందేశాత్మక విలువలతో కూడిన చిత్రంగా ఉంటుదన్నది సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

ప్రియుడితో కలిసి జీవించాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కసాయితల్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments