Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లిన చిరంజీవి

Webdunia
మంగళవారం, 3 మే 2022 (14:51 IST)
ఇటీవల "ఆచార్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇపుడు తన భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లారు. కరోనా మహమ్మారి తర్వాత ఆయన విదేశాలకు వెల్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో ఆయన అమెరికా, యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. 
 
"పాండమిక్ తర్వాత తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చిన్న హాలిడే తీసుకుని సురేఖతో కలిసి చాలా రోజుల తర్వాత యూఎస్, యూరప్‌లకు వెళుతున్నాం. త్వరలోనే అందరినీ కలుస్తాను" అంటూ కామెంట్స్ చేశారు. ఆ సందేశంతో పాటు సురేఖతో ఫ్లైట్‌లో కలిసివున్న ఫోటోను సైతం చిరంజీవి షేర్ చేశారు. 
 
ఈ పోస్ట్‌పై మెగా కోడలు ఉపాసన కొణిదెల స్పందించారు. హ్యాపీ టైమ్ అత్తయ్య మామయ్య అంటూ కామెంట్ చేశారు. ఇక చిరంజీవి ఫాలోయర్స్, అభిమానులు కూడా హ్యాపీ జర్నీ అంటూ విసెష్ చేశారు. కాగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య చిత్రం అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments