Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగాళ్లను కఠినంగా శిక్షించాలి : చిరంజీవి డిమాండ్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (08:54 IST)
హైదరాబాద్ నగరంలో ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నరిపై అత్యాచారం జరిగింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా కలత చెందారు. మృగాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
నాలుగేళ్ల పిసిబిడ్డపై పాఠశాలలో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను బాగా కలిసివేసినట్టు చెప్పారు. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్ళు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ళ వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలని చిరంజీవి పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యా సంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ద ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనలు ఇంకెప్పుడూ జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments