Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనాథ్‌ గారి భార్య జయలక్ష్మిని పరామర్శించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (12:23 IST)
chiru - viswanadth wife paramarsa
ఈరోజు మృతి చెందిన దర్శకుడు కె. విశ్వనాథ్‌ గారిని సినీ రంగ ప్రముఖులు నివాళులు అర్పించారు. విశ్వనాథ్‌ భార్య జయలక్ష్మి. వారికి  ముగ్గురు పిల్లలు, పద్మావతి దేవి, నాగేంద్రనాథ్, రవినాద్రనాథ్. గత కొంతకాలంగా విశ్వనాథ్‌ గారు అనారోగ్యముతో బాధపడుతున్నారు. అలాగే విశ్వనాథ్‌ గారి భార్య  జయలక్ష్మి గారు కూడా అనారోగ్యముతో బాధ పడుతున్నారు. ఆమె మంచానికే పరిమితం అయ్యారు. ఈరోజు విశ్వనాథ్‌ గారి ఇంటికి వెళ్లిన  చిరంజీవి, పవన్ కళ్యాణ్  ఆమెను పరామర్శించి ఓదార్చారు. 
 
విశ్వనాథ్‌ గారి  పూర్వీకులది  పెదపులివర్రు, ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం నుండి వచ్చారు.  తన తండ్రి అసోసియేట్‌గా ఉన్న మద్రాసులోని వాహిని  స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా విశ్వనాథ్‌  వృత్తిని ప్రారంభించాడు. అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర పనిచేసారు. ఆయనలో చురుకుదనం చూసి అక్కినేని గారు అన్నపూర్ణ కు ఆహ్వానం  పలికారు. ఆ తర్వాత ఎన్. టి.ఆర్. తోను మూడు సినీమాలు చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments