Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనాథ్‌ గారి భార్య జయలక్ష్మిని పరామర్శించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (12:23 IST)
chiru - viswanadth wife paramarsa
ఈరోజు మృతి చెందిన దర్శకుడు కె. విశ్వనాథ్‌ గారిని సినీ రంగ ప్రముఖులు నివాళులు అర్పించారు. విశ్వనాథ్‌ భార్య జయలక్ష్మి. వారికి  ముగ్గురు పిల్లలు, పద్మావతి దేవి, నాగేంద్రనాథ్, రవినాద్రనాథ్. గత కొంతకాలంగా విశ్వనాథ్‌ గారు అనారోగ్యముతో బాధపడుతున్నారు. అలాగే విశ్వనాథ్‌ గారి భార్య  జయలక్ష్మి గారు కూడా అనారోగ్యముతో బాధ పడుతున్నారు. ఆమె మంచానికే పరిమితం అయ్యారు. ఈరోజు విశ్వనాథ్‌ గారి ఇంటికి వెళ్లిన  చిరంజీవి, పవన్ కళ్యాణ్  ఆమెను పరామర్శించి ఓదార్చారు. 
 
విశ్వనాథ్‌ గారి  పూర్వీకులది  పెదపులివర్రు, ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం నుండి వచ్చారు.  తన తండ్రి అసోసియేట్‌గా ఉన్న మద్రాసులోని వాహిని  స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా విశ్వనాథ్‌  వృత్తిని ప్రారంభించాడు. అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర పనిచేసారు. ఆయనలో చురుకుదనం చూసి అక్కినేని గారు అన్నపూర్ణ కు ఆహ్వానం  పలికారు. ఆ తర్వాత ఎన్. టి.ఆర్. తోను మూడు సినీమాలు చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments