Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక వేదికపైకి బాలకృష్ణ - చిరంజీవి!?

ఠాగూర్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (18:05 IST)
టాలీవుడ్ అగ్ర నటులు బాలయ్య, చిరంజీవిలను ఒకే వేదికపై చూడాలని వారి అభిమానులే‌ కాదు. మొత్తం చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురు చూస్తుంది. సెప్టెంబరు ఒకటో తేదీన నోవాటెల్ ఇందుకు వేదిక కానుంది. బాలయ్య స్వర్ణోత్సవ వేడులకు మెగాస్టార్ ఇప్పటికే ఆహ్వానం అందుకున్నారు‌. 
 
ఏసీ సీఎం చంద్రబాబు నాయడు కూడా వస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రాకపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. చాలా రోజుల అనంతరం అటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖులు కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగనుంది. 
 
మరోపక్క బాలయ్య అభిమానులు ఎపి లో అమరావతి ప్రాంతంలో మరో  భారీ వేడుకను నిర్వహించనున్నారు. చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేని విధంగా, బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఇటు చిత్ర పరిశ్రమ ఇటు అభిమానులు  పదిరోజుల వ్యవధిలో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 30న అభిమానుల ఆధ్వర్యంలో జరగబోయే ఎన్‌బీకే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ప్రకటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments