Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి యాక్ష‌న్‌కు వై.ఎస్‌. జ‌గ‌న్ రియాక్ష‌న్‌

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (18:44 IST)
chiru- YS jagan
మెగాస్టార్ చిరంజీవి క‌రోనా స‌మ‌యంలో త‌న సేకా కార్య‌క‌ర్త‌ల‌తో ఆక్సిజ‌న్ బేంక్‌ల‌ను ఏర్పాటుచేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల సేవ చేశారు. ఇంకోవైపు క‌రోనా వేక్సిన్ సినీరంగ కార్మికుల‌కు సి.సి.సి. ద్వారా వేయిస్తున్నారు. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం వై.ఎస్‌. జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో చాలా చ‌క్క‌గా ప‌నిచేస్తుంద‌ని మెగాస్టార్ మంగ‌ళ‌వారంనాడు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఒక్క‌రోజులోనే 13.72 ల‌క్ష‌ల‌మంది వేక్సిన్ వేసిన ఘ‌నత‌ వై.ఎస్‌.జ‌గ‌న్‌దేన‌ని కీర్తించారు.ఇలా చేయ‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప‌దేశ్‌లో ప్ర‌జ‌ల‌కు హెల్త్‌ప‌రంగా వారిలో న‌మ్మ‌కాన్ని క‌లిగించార‌ని పేర్కొన్నారు. మోర్ కంగ్రాట్యులేష‌న్ ఇన్‌స్పైరింగ్ యువ‌ర్ లీడ‌ర్‌షిప్ అంటూ శ్లాఘించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments