చిరంజీవి యాక్ష‌న్‌కు వై.ఎస్‌. జ‌గ‌న్ రియాక్ష‌న్‌

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (18:44 IST)
chiru- YS jagan
మెగాస్టార్ చిరంజీవి క‌రోనా స‌మ‌యంలో త‌న సేకా కార్య‌క‌ర్త‌ల‌తో ఆక్సిజ‌న్ బేంక్‌ల‌ను ఏర్పాటుచేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల సేవ చేశారు. ఇంకోవైపు క‌రోనా వేక్సిన్ సినీరంగ కార్మికుల‌కు సి.సి.సి. ద్వారా వేయిస్తున్నారు. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం వై.ఎస్‌. జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో చాలా చ‌క్క‌గా ప‌నిచేస్తుంద‌ని మెగాస్టార్ మంగ‌ళ‌వారంనాడు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఒక్క‌రోజులోనే 13.72 ల‌క్ష‌ల‌మంది వేక్సిన్ వేసిన ఘ‌నత‌ వై.ఎస్‌.జ‌గ‌న్‌దేన‌ని కీర్తించారు.ఇలా చేయ‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప‌దేశ్‌లో ప్ర‌జ‌ల‌కు హెల్త్‌ప‌రంగా వారిలో న‌మ్మ‌కాన్ని క‌లిగించార‌ని పేర్కొన్నారు. మోర్ కంగ్రాట్యులేష‌న్ ఇన్‌స్పైరింగ్ యువ‌ర్ లీడ‌ర్‌షిప్ అంటూ శ్లాఘించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments