Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్ సినిమా టిక్కెట్ దొరకలేదనీ అభిమాని ఆత్మహత్యాయత్నం

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (11:18 IST)
తమిళ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం 'నెక్కొండ పార్వై'. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. అజిత్ ప్రధాన పాత్రలో నటించాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కొత్త చిత్రం వస్తుందంటే అభిమానులకు ఓ పండగే. 
 
అలాగే, నెక్కొండ పార్వై చిత్రానికి కూడా ఎంతో క్రేజ్ లభించింది. ఈ చిత్ర తొలిరోజు టికెట్ తనకు దక్కలేదన్న మనస్తాపంతో ఓ వీరాభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరం, రాయపేటలోని సత్యం సినీ మల్టీప్లెక్స్ వద్ద ఈ ఘటన జరుగగా, ఆ సమయంలో అక్కడే ఉన్ననటుడు శంతను భాగ్యరాజ్, తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 
 
రాత్రి, 11.55 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. టికెట్ దొరకలేదన్న కారణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. అక్కడే ఉన్న పోలీసులు, అతన్ని అరెస్టు చేసి తరలించారని, అభిమానులు ఈ తరహా చర్యలకు పాల్పడవద్దని శంతను పిలుపునిచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments