Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్ సినిమా టిక్కెట్ దొరకలేదనీ అభిమాని ఆత్మహత్యాయత్నం

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (11:18 IST)
తమిళ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం 'నెక్కొండ పార్వై'. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. అజిత్ ప్రధాన పాత్రలో నటించాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కొత్త చిత్రం వస్తుందంటే అభిమానులకు ఓ పండగే. 
 
అలాగే, నెక్కొండ పార్వై చిత్రానికి కూడా ఎంతో క్రేజ్ లభించింది. ఈ చిత్ర తొలిరోజు టికెట్ తనకు దక్కలేదన్న మనస్తాపంతో ఓ వీరాభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరం, రాయపేటలోని సత్యం సినీ మల్టీప్లెక్స్ వద్ద ఈ ఘటన జరుగగా, ఆ సమయంలో అక్కడే ఉన్ననటుడు శంతను భాగ్యరాజ్, తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 
 
రాత్రి, 11.55 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. టికెట్ దొరకలేదన్న కారణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. అక్కడే ఉన్న పోలీసులు, అతన్ని అరెస్టు చేసి తరలించారని, అభిమానులు ఈ తరహా చర్యలకు పాల్పడవద్దని శంతను పిలుపునిచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments