Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ విశ్వసుందరికి మద్రాసు హైకోర్టు నోటీసులు...

ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు.

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (09:27 IST)
ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు. ఓ విదేశీ నౌకలో చెన్నై హార్బర్‌కు వచ్చిన ఈ విలాసవంతమైన కారును నిబంధనలకు విరుద్ధంగా ఆమె తీసుకున్నారని ఆరోపిస్తూ అధికారులు ఎగ్మూర్ ఆర్థిక నేరాల న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా ఆమె ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో జూన్‌లో ఆ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 18లోగా కోర్టు విచారణకు హాజరుకావాలని మద్రాసు హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments