Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ విశ్వసుందరికి మద్రాసు హైకోర్టు నోటీసులు...

ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు.

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (09:27 IST)
ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు. ఓ విదేశీ నౌకలో చెన్నై హార్బర్‌కు వచ్చిన ఈ విలాసవంతమైన కారును నిబంధనలకు విరుద్ధంగా ఆమె తీసుకున్నారని ఆరోపిస్తూ అధికారులు ఎగ్మూర్ ఆర్థిక నేరాల న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా ఆమె ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో జూన్‌లో ఆ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 18లోగా కోర్టు విచారణకు హాజరుకావాలని మద్రాసు హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments