Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు...

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (08:28 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు. ఆమె శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టు కారణంగా ఆమె ముంబై ఆస్పత్రిలో చనిపోయారు. శ్వాస సమస్యతో బాధపడుతూ వచ్చిన సరోజ్ ఖాన్‌ను ఈ నెల 20వ తేదీన ముంబైలోని గురునానక్ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ చేశారు. అక్కడ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ వచ్చిన ఆమెకు శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నమూశారు. 
 
కాగా, ఆమె అంత్యక్రియలు ముంబై మలాడ్ లోని మాల్వానిలో జరుగనున్నాయి. నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్న సరోజ్ ఖాన్... దాదాపు 40 యేళ్ళకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఈమె సుమారు 2 వేల పాటలకు పైగా కొరియోగ్రాఫర్ చేశారు. 

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments