Webdunia - Bharat's app for daily news and videos

Install App

AI వెర్రితలలు, మొన్న రష్మిక మందన, నేడు అలియా భట్ డీప్ ఫేక్ వైరల్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (13:14 IST)
AI టెక్నాలజీ వెర్రితలలు బయటపడుతున్నాయి. ఆ టెక్నాలజీతో చేయాల్సిన మంచిపనులు కన్నా చెడ్డవి బాగా వైరల్ అవుతున్నాయి. ఆమధ్య ఈ టెక్నాలజీతో రష్మిక మందన డీప్ ఫేక్ నెక్ దుస్తుల్లో వున్నట్లు వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. దానిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఎంతోమంది సెలబ్రిటీలు ఖండిస్తూ కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఫేక్ వీడియోలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి.
 
అదలావుండగానే తాజాగా మరో డీప్ ఫేక్ ఫోటో వైరల్ అవుతుంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ డీప్ ఫేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె పూలపూల దుస్తులు ధరించి వున్నట్లు సృష్టించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

పనితీరులో అగ్రస్థానం.. కానీ ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్‌కు పదో స్థానం.. ఎందుకని?

Begumpet Airport: ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ (video)

హైదరాబాద్ నుండి విజయవాడకు మొదటి ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సు

Chennai Auto: ఆటోలో యువతి కిడ్నాప్-పోలీసులు వెంబడించాక రోడ్డుపై తోసేశారు.. ఇద్దరు అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments