Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ ధావన్‌కు ఆ వ్యాధి.. కన్నీళ్లు పెట్టుకుంటూ..

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (14:48 IST)
తెలుగు స్టార్ నటి సమంత మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలియగానే ఆడియన్స్ షాక్‌కు గురయ్యారు. తాజాగా మరో బాలీవుడ్ నటుడు ఓ భయంకర వ్యాధితో బాధపడుతున్న ప్రకటించడం అందరినీ కలిచివేసింది. 
 
బీ టౌన్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ 'వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్' అనే వ్యాధికి గురైనట్లు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. ఆయన కృతి హాసన్‌తో కలిసి నటించిన లేటేస్ట్ మూవీ 'భేదియా'. 
 
దీనిని తెలుగులో 'తోడేలు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన వరుణ్ ధావన్ తనకున్న వ్యాధి గురించి చెప్పారు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ వ్యాధి చాలా అరుదైంది. డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments