Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

డీవీ
సోమవారం, 25 నవంబరు 2024 (15:47 IST)
Swetaprasad receiveing Bismila Khan Award
మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమాతోపాటు పలు విజయవంతమైన చిత్రాల్లో గాయనిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు దక్కింది. దేశ విదేశాల్లో కూడా పలు ప్రోగ్రామ్ లలో పాల్గొన్న ఈమె వీణావిద్వాంసురాలు కూడా. హైదరాబాద్ కు చెందిన శ్వేతప్రసాద్ కర్నాటక సంగీత విభాగం 2022-23 సంవత్సరానికిగాను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సాంస్క్రుతిక కార్యదర్శి ఉమ నండూరి, సంగీత నాటక అకాడమీ వైస్ ఛైర్మన్ సంధ్య లు అవార్డును శ్వేతప్రసాద్ కు అందజేశారు. 
 
కళాకారులకు ఇటువంటి అవార్డులు రావడంతో ప్రతిభ మరింత ద్విగుణీక్రుతం అవుతుందనే అభిప్రాయాన్ని శ్వేతప్రసాద్ వ్యక్తం చేశారు. తనను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారానికి ఎంపికచేసి అందజేయడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments