Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ.. రెచ్చిపోయిన అర్జున్

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (19:49 IST)
బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. రతికా శోభా శెట్టి, ప్రియంకాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత ప్రియాంక రతికా, అశ్వినిని నామినేట్ చేసింది అలాగే అర్జున్ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. ఇక గౌతమ్ అర్జున్‌ను, అమర్ దీప్‌ను నామినేట్ చేశాడు. 
 
ఈ క్రమంలో బిగ్ బాస్‌లో అమర్ దీప్, యావర్‌ మధ్య కొట్లాట జరిగింది. అలాగే శోభా శెట్టి కూడా యావర్‌ను నామినేట్ చేసింది. దాంతో యావర్ మళ్లీ శోభాతో గొడవ పడ్డాడు. 
 
ఇక అర్జున్, ప్రశాంత్ మధ్య మళ్లీ గొడవ జరిగింది. తాను చెప్పేది తప్పు అనేందుకు నువ్వెవరని అని అర్జున్ అడిగితే.. వెళ్లి గూగుల్‌ని అడుగు అంటూ ప్రశాంత్ దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఆ తర్వాత నామినేట్ చేసిన వాళ్ల తలపై బాటిల్స్ పగల గొట్టారు. చివరిలో అమర్ దీప్ ఒక్క నిమిషం అంటూ వచ్చి అందరికి దీపావళి శుభాకాంక్షలు గెట్ ఏ బ్లాస్ట్ అని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments