Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు అవమానం.. కమల్ హాసన్‌పై ఫిర్యాదు... ఎలా?

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అవమానం జరిగింది. దీంతో మక్కల్ నీతిమయ్యం అధినేత, సినీ నటుడు కమల్ హాసన్‌పై ఫిర్యాదు చేశారు. చనిపోయిన జలలితకు అవమానం జరిగిత

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:31 IST)
అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అవమానం జరిగింది. దీంతో మక్కల్ నీతిమయ్యం అధినేత, సినీ నటుడు కమల్ హాసన్‌పై ఫిర్యాదు చేశారు. చనిపోయిన జలలితకు అవమానం జరిగితే కమల్ హాసన్‌పై కేసు ఎలా నమోదు చేశారన్నదే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి.
 
కమల్ హాసన్ ప్రధాన హోస్ట్‌గా తమిళ బిగ్ బాస్ 2 రియాల్టీ షో విజయవంతంగా ప్రసారమవుతున్న విషయం తెల్సిందే. అయితే, బిగ్‌బాస్ హౌస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితను డిక్టేటర్(నియంత)గా సంబోధించి అవమానించారంటూ కమల్‌పై ఫిర్యాదు నమోదైంది. హౌస్‌లోని పోటీదారు ఐశ్వర్య.. జయలలిత డిక్టేటర్‌గా వ్యవహరించి రాష్ట్రాన్ని పాలించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కమల్ హాసన్ వంతపాడారు. 
 
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మద్రాసు హైకోర్టు అడ్వకేట్ లౌసీల్ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమల్ తన రాజకీయ ప్రయోజనాలకు షోలో జయలలితను అవమానించేలా మాట్లాడుతున్నారని అందులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అవమానిస్తున్న కమల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయలలితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా చెబుతున్న షో రేపు ప్రసారంకానుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments