Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపు కోసం ఇంతలానా? ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా..?

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (23:27 IST)
బిగ్ బాస్ 5 షో నడుస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 19 మందితో ప్రారంభమై ప్రస్తుతం 12కి చేరింది. ప్రతిసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి. అయితే వచ్చేవారం మాత్రం కెప్టెన్ లేకపోవడంతో ఎలాంటి టాస్క్ అన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 
కానీ తాజాగా ఐస్ టబ్ చాలెంజ్‌లో అపశృతి చోటుచేసుకుంది. గేమ్‌లో లీనమై ఆడుతున్న షణ్ణు జస్వంత్, శ్రీరామచంద్ర, ప్రియాంక సింగ్, సిరి షన్మంత్‌లు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

 
వీరు ఒకరిని మించి ఒకరు ఆడుతుండగా అస్వస్థతకు గురయ్యారట. దీంతో వెంటనే వీరిని మెడికల్ రూంకు తీసుకెళ్ళారట. అయితే వీరికి పెద్ద ప్రమాదమేమీ లేదని వైద్యులు నిర్థారించారట. గతంలో జరిగిన బిస్ బాస్ షోలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని నిర్వాహకులు చెబుతున్నారు.

 
కానీ సీజన్ 5 మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కంటెన్టెంట్లు పోటీలు పడి మరీ ఆడుతున్నారట. మరి చూడాలి. ఎవరు గెలుస్తారన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

తెలంగాణలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం

యావదాస్తి దానం చేస్తానంటున్న బిల్ గేట్స్ - అద్భుతమైన నిర్ణయమంటూ మెలిండా గేట్స్!!

భారత రక్షణ అధికారులుగా నటిస్తూ సమాచార సేకరణ.. ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తే?

ఆంధ్రలోని 115 చెంచు గిరిజన కుటుంబాలకు సాధికారత: హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఆగ్రోఫారెస్ట్రీ కార్యక్రమం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments