Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు సునయన స్టోర్ రూంలోకి వెళ్లి పడుకోలేదా? బిగ్ బాస్ రచ్చ

11 వారాలు గడిచినా కంటెస్టెంట్స్ రూల్స్ ఫాలో కావడం లేదని దీప్తిని బిగ్ బాస్ కెప్టెన్ పదవి నుండి తప్పించాడు. ఈ విషయంగా కౌషల్ మాట్లాడుతూ ఈ ఎఫెక్ట్ హౌస్‌‌లో ఉన్న అందరిపై పడుతుందని, కనుక అలా చేయవద్దని చెప్పగా కోపంతో తనీష్ "అసలు ప్రతిదానికి అలా చేయాలి, ఇలా

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (17:36 IST)
11 వారాలు గడిచినా కంటెస్టెంట్స్ రూల్స్ ఫాలో కావడం లేదని దీప్తిని బిగ్ బాస్ కెప్టెన్ పదవి నుండి తప్పించాడు. ఈ విషయంగా కౌషల్ మాట్లాడుతూ ఈ ఎఫెక్ట్ హౌస్‌‌లో ఉన్న అందరిపై పడుతుందని, కనుక అలా చేయవద్దని చెప్పగా కోపంతో తనీష్ "అసలు ప్రతిదానికి అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పడానికి నువ్ ఎవరివి? అందరూ నీలాగే ఉండాలంటే కుదరదు. ఎవరైనా తప్పుచేస్తే వాళ్లు శిక్ష అనుభవిస్తారు నీకొచ్చిన నొప్పి ఏంటి" అంటూ కౌశల్‌పై ఫైర్ అయ్యాడు.
 
ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. నువ్వు, సునయన స్టోర్ రూంలోకి వెళ్లి పడుకోలేదా అని కౌశల్ అనడంతో మరింత కోపంతో కౌశల్‌పై దూసుకొచ్చాడు. ఇక అగ్నికి ఆజ్యం పోసినట్లు గీతా మాధురి, సామ్రాట్, రోల్‌లు కూడా సపోర్ట్‌ చేయడంతో మరికాస్త రెచ్చిపోయాడు తనీష్. ఆదివారం ఎపిసోడ్లో రాఖీ పండుగల సందర్భంగా నాని ఇంట్లోకి వెళ్లి అందరితో రాఖీ కట్టించుకుని గిఫ్ట్స్ అందించాడు. హౌస్‌లో ఒక్కొక్కరినీ ఉద్దేశించి మాట్లాడేటప్పుడు గొడవపై తనీష్, కౌశల్‌లను వివరణ కోరాడు.
 
తనీష్‌తో నోరు తగ్గించుకోమని, అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చాడు నాని. అయితే కౌషల్‌తో కూడా బిగ్ బాస్ రూల్స్ ముందు నుండి ఇలాగే ఉన్నాయని, వాటిలో మార్పు లేదని, కనుక నువ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ నీలాగే ఆడాలంటే కుదరదు. ఎవరి ఆట వాళ్లు ఆడితే ఎలాంటి గొడవలు ఉండవని చురకలంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

హమ్మయ్య... ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments