Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్ కోసం వైష్ణో దేవిని దర్శించిన భూషణ్ కుమార్, ఓమ్‌రౌత్

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (16:29 IST)
Bhushan Kumar, Omraut
ప్రభాస్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పలు అడ్డంకులు మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ సారి సెట్ కూడా కాలి పోయింది. ఆ తర్వాత కరోనా వళ్ళ పలు సార్లు షూటింగ్ వాయిదాల మధ్య జరిగింది. ఏదిఏమైనా అమ్మ ఆశీర్వాదం ఉండాలని నేడు జమ్మూలోని వైష్ణో దేవిని  నిర్మాత భూషణ్ కుమార్,  దర్శకుడు ఓమ్‌రౌత్ దర్శించుకున్నారు. 
 
ఈ ఫోటోను వారు పోస్ట్ చేశారు. జమ్మూలోని ఎత్తైన కొండపైకి గాడిదలపై వెళ్లి అక్కడ దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈరోజు  మంగళకరంగా భావిస్తున్నామని తెలిపారు. 
 
ఇప్పటికే షూటింగ్ పార్టీ ముగింపు దశకు చేరుకుంది. గ్రాఫిక్ పనులు దేశంలోనూ, విదేశాల్లోనే ఏకకాలంలో జరుగుతున్నాయి. ఆదిపురుష్ చిత్రం జూన్ 16, 2023న 3Dలో థియేటర్‌లలో విడుదల అవుతుంది. కృతిసనన్ నాయిక. సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments