పవన్ కళ్యాణ్ - భూమిక "ఖుషీ"కి 21 యేళ్లు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక కాంబినేషన్‌లో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఖుషీ". ఈ చిత్రం విడుదలై మంగళవారానికి (ఏప్రిల్ 26)కు 21 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లా తన ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రంలోని ఓ స్టిల్‌ను షేర్ చేసి, తన ఆనందాన్ని పంచుకున్నారు. 
 
ఈ చిత్రంలో మధుగా తనకు వచ్చిన గుర్తింపును ప్రధానంగా ప్రస్తావించారు. తనకు జోడీగా నటించిన పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు ఎస్.జే.సూర్య, నిర్మాత ఏఎం రత్నంలకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
కాగా, ఇది భూమిక చావ్లాకు తన కెరీర్‌లో రెండో చిత్రమే. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. అటు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, భూమికకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments