Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని విడిచి వెళ్లిపోయి వారం దాటింది .. సుశాంత్ మరణంపై భూమిక ట్వీట్

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (19:46 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై పలువురు నటీనటులు భావోద్వేగంతో కూడిన ట్వీట్లు చేస్తున్నారు. ధోనీ బయోపిక్ హీరో చనిపోయి వారం రోజులు దాటిపోయింది. అయితే, ధోనీ బయోపిక్ చిత్రంలో సుశాంత్‌కు అక్క పాత్రను పోషించిన భూమిక భావోద్వేగ ట్వీట్ చేసింది. 
 
మా అందరినీ వదిలి నీవు ఎందుకు ఎందుకు వెళ్లిపోయావంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'నీవు మమ్మల్ని విడిచి వెళ్లిపోయి వారం దాటింది. నీవు మాకు ఎందుకు దూరమయ్యావనే రహస్యం నీతోనే వెళ్లిపోయింది. ఆ దేవుడి చేతిలో నీవు భద్రంగా ఉంటామని నమ్ముతున్నా' అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ 'ధోనీ' సినిమాలో ప్రధాన పాత్రను సుశాంత్ పోషించాడు. ఈ చిత్రంలో ధోనీ అక్క క్యారెక్టర్ ను భూమిక పోషించింది. ఈ సందర్భంగా సుశాంత్ తో ఆమెకు ఆత్మీయ అనుబంధం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్ మరణంతో ఆమె తీవ్రంగా కలత చెందారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments