Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్- మంత్రి కేటీఆర్​‌కు ఆహ్వానం

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:15 IST)
యూసఫ్​గూడాలోని పోలీస్​ గ్రౌండ్స్​లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 21 సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. 
 
అగ్రహీరో మహేశ్​ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి, నందమూరి నట సింహం బాలకృష్ణ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయనేది ఆ వార్తల సారాంశం. 
 
అయితే ఆ అంచనాలన్నీ తప్పయ్యాయి. అయితే ఈ సారి సినిమా రంగం నుంచి కాకుండా రాజకీయ నాయకుల్లో ఒకరిని భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు గెస్ట్​గా పిలిచింది చిత్ర బృందం. 
 
యూత్​లో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్​ను ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా భీమ్లా నాయక్​ టీమ్​ ఆహ్వానించగా.. ఇందుకు ఆయన కూడా ఓకే చెప్పారు. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్​టైన్మెంట్స్​ అధికారికంగా ప్రకటన కూడా చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments