Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో "భీమ్లా నాయక్" రచ్చ

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (13:26 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు హీరో విలన్లుగా నటించిన చిత్రం "భీమ్లా నాయక్". గత నెల 25వ తేదీన తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నిత్యామీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ  చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లేను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమకూర్చారు. థమన్ సంగీతం. 
 
అయితే, ఈ చిత్రాన్ని హిందీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయనున్నారు. ఇందులోభాగంగా, శుక్రవారం హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. "అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం" అంటూ తెలుగు టైటిల్స్ ప్రదర్సించారు. ఒకపుడు ఇంగ్లీష్ చిత్రాలకు తెలుగు టైటిల్స్ వేసేవారు. ఇపుడు హిందీ చిత్రాలకు కూడా తెలుగు టైటిల్స్ వేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్, రానా దగ్గుబాటి చెప్పే డైలాగులతో కట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments