Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో "భీమ్లా నాయక్" రచ్చ

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (13:26 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు హీరో విలన్లుగా నటించిన చిత్రం "భీమ్లా నాయక్". గత నెల 25వ తేదీన తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నిత్యామీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ  చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లేను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమకూర్చారు. థమన్ సంగీతం. 
 
అయితే, ఈ చిత్రాన్ని హిందీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయనున్నారు. ఇందులోభాగంగా, శుక్రవారం హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. "అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం" అంటూ తెలుగు టైటిల్స్ ప్రదర్సించారు. ఒకపుడు ఇంగ్లీష్ చిత్రాలకు తెలుగు టైటిల్స్ వేసేవారు. ఇపుడు హిందీ చిత్రాలకు కూడా తెలుగు టైటిల్స్ వేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్, రానా దగ్గుబాటి చెప్పే డైలాగులతో కట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments