Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగీ జ్వరంతో ఆస్పత్రిపాలైన బాలీవుడ్ కమెడియన్ కపుల్స్

బాలీవుడ్ వెండితెరపై బెస్ట్ కమెడియన్ కపుల్స్‌గా పేరుగాంచిన భారతీ సింగ్, హర్ష్ లింబాచియాలు ఇపుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు.

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:25 IST)
బాలీవుడ్ వెండితెరపై బెస్ట్ కమెడియన్ కపుల్స్‌గా పేరుగాంచిన భారతీ సింగ్, హర్ష్ లింబాచియాలు ఇపుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. 
 
దీంతో వీరు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరు అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. కాగా భారతి త్వరలోనే ఒక టాక్ షో ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనితో పాటు ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ షోను హోస్ట్ చేస్తున్నారు.
 
నిజానికి వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం బిగ్‌బాస్ కారణంగా వార్తల్లోకి వచ్చారు. టీవీరంగంలో ఆదరణ పొందిన ఈ జోడీ బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే బిగ్‌బాస్ (హిందీ) ప్రారంభానికి ముందే వీరు అనారోగ్యం పాలుకావడంతో బిగ్‌బాస్‍లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments