Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య ప్లేస్‌లో వెంకీ కాదు రవితేజ

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:18 IST)
మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రీమేక్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. ఇందులో నందమూరి బాలకృష్ణ - దగ్గుబాటి రానా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఈ మూవీ రావడం ఖాయం అనుకున్నారు. 
 
అయితే.. బాలయ్య ఈ రీమేక్ విషయంలో అంతగా ఆసక్తి చూపించకపోవడంతో వేరే హీరోను చూస్తున్నారని మరో వార్త వచ్చింది. ఆ తర్వాత బాలయ్య ప్లేస్‌లో వెంకీ రానున్నాని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే.. సురేష్‌ బాబు వెంకీ - రానా కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు కానీ సెట్ కాలేదు. అయితే.. ఈ కథతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తారనుకున్నారు. 
 
కానీ.. వెంకీకి ఈ సినిమా సెట్ కాదనే ఉద్దేశ్యంతో వెంకీ కాకుండా మరో హీరో కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. ఆ హీరో ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ అని తెలిసింది. ఈ కథ విని రవితేజ ఓకే చెప్పారని టాక్. ఈ సినిమాని సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నారని.. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments