Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపర్‌లో ఒంగోలుకు వచ్చిన బాలకృష్ణ, శ్రుతిహాసన్

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (16:28 IST)
Balakrishna, Shruti Haasan
ఈరోజు ఒంగోలులో జరుగుతున్న వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌కు నందమూరి బాలకృష్ణ, హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ హైదరాబాద్‌ నుంచి చాపర్‌లో వచ్చారు. వారిని నిర్మాత నవీన్‌ స్వాగతం పలికారు. వారి రాకతో ఒంగోలులో మైదానం సమీపంలోని విడిదికి రాగానే అభిమానులు కేరింతలు కొట్టారు. వారిని దూరంగా పరిశీలిస్తూ బాలకృష్ణ చేతులు ఊపుతూ విషెస్‌ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఒంగోలుకు చెందిన కొద్దిమంది నాయకులు కూడా రానున్నారని తెలిసింది. పోలీసు అధికారుల కూడా హాజరు కానున్నారు. ఈరోజు రాత్రి 8గంటల తర్వాత కార్యక్రమం జరగనుంది.
 
By helocopter
నటసింహం నందమూరిబాలకృష్ణ,  శ్రుతిహాసన్, నవీన్ యెర్నేని టీమ్   వీరసింహారెడ్డితో కలిసి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుండి ఒంగోలు వద్ద చాపర్‌లో  వచ్చారు. ఇప్పటికే అక్కడ మైకుల్లో ఫాన్స్ కు పోలీసులు తగు సూచనలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments