Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపర్‌లో ఒంగోలుకు వచ్చిన బాలకృష్ణ, శ్రుతిహాసన్

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (16:28 IST)
Balakrishna, Shruti Haasan
ఈరోజు ఒంగోలులో జరుగుతున్న వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌కు నందమూరి బాలకృష్ణ, హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ హైదరాబాద్‌ నుంచి చాపర్‌లో వచ్చారు. వారిని నిర్మాత నవీన్‌ స్వాగతం పలికారు. వారి రాకతో ఒంగోలులో మైదానం సమీపంలోని విడిదికి రాగానే అభిమానులు కేరింతలు కొట్టారు. వారిని దూరంగా పరిశీలిస్తూ బాలకృష్ణ చేతులు ఊపుతూ విషెస్‌ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఒంగోలుకు చెందిన కొద్దిమంది నాయకులు కూడా రానున్నారని తెలిసింది. పోలీసు అధికారుల కూడా హాజరు కానున్నారు. ఈరోజు రాత్రి 8గంటల తర్వాత కార్యక్రమం జరగనుంది.
 
By helocopter
నటసింహం నందమూరిబాలకృష్ణ,  శ్రుతిహాసన్, నవీన్ యెర్నేని టీమ్   వీరసింహారెడ్డితో కలిసి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుండి ఒంగోలు వద్ద చాపర్‌లో  వచ్చారు. ఇప్పటికే అక్కడ మైకుల్లో ఫాన్స్ కు పోలీసులు తగు సూచనలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్‌.. అమరావతిపై జగన్ ప్రకటన.. ఎక్కడ?

KTR Defamation Case: బీజేపీ నేత బండి సంజయ్‌కు సమన్లు జారీ

ఉచిత బస్సులతో మా బతుకులు బస్టాండ్ అయ్యాయంటున్న కండెక్టర్ (video)

రైలు ఏసీ బోగీలో స్మోకింగ్ చేసిన మహిళ... నా డబ్బుతో తాగుతున్నా... మీకేంటి నొప్పా? (వీడియో)

సూపర్ సిక్స్ పథకం కింద మరో ప్రధాన హామిని నెరవేర్చనున్న బాబు.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments