Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వరదలు... తమిళనాడు సీఎం సహాయనిధికి ప్రభాస్ రూ. 15 లక్షలు విరాళం

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2015 (22:46 IST)
చెన్నై నగరం వరదల తాకిడికి గురై జనజీవనం అస్తవ్యస్తమైన నేపథ్యంలో రెబల్ స్టార్, బాహుబలి హీరో ప్రభాస్ తమిళనాడు సీఎం సహాయనిధికి రూ. 15 లక్షలు ప్రకటించారు. ఇంతకుమునుపే సూపర్‌స్టార్‌ మహేష్‌ చెన్నై వరద బాధితులకు 10 లక్షల రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ - ''భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సాయంగా 10 లక్షలు సి.ఎం. రిలీఫ్‌ ఫండ్‌కి అందిస్తున్నాను'' అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

Show comments