Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖిలాడి'' నుంచి థర్డ్ సింగిల్‌ రిలీజ్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (12:35 IST)
"ఖిలాడి'' నుంచి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. "అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే .. ఒంట్లో వేడికే పిచ్చెక్కు తాంది నాడికే" అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట బీట్ బాగుంది. యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. 
 
రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి మీనాక్షి చౌదరి పరిచయమవుతోంది. మరో కథానాయికగా డింపుల్ హయతి అందాల సందడి చేయనుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
సమీరా భరద్వాజ్ తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. మాస్ ఆడియన్స్‌కి వెంటనే పట్టేసే తేలికైన పదాలతో విన్యాసాలు చేయించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రధానమైన బలం అని చెప్పాలి. ఎప్పటిలానే రవితేజ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు అదరగొట్టేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments