Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి అంత్యక్రియలకు జాక్వలిన్ ఇలా నవ్వుతూ వచ్చింది.. (ఫోటో)

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్తు సినీ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవి మృతికి ఏమాత్రం నమ్మలేకపోయారు. అది నిజమని తెలిశాక జీర్ణించుకోలేకపోతున్నారు. దుబాయ్‌లో బ

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (14:48 IST)
అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్తు సినీ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవి మృతికి ఏమాత్రం  నమ్మలేకపోయారు. అది నిజమని తెలిశాక జీర్ణించుకోలేకపోతున్నారు. దుబాయ్‌లో బాత్‌ టబ్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోయాక.. ముంబైకి ఆమె మృతదేహాన్ని తరలించారు. ఆమె అంత్యక్రియలు బుధవారం ముంబైలో జరిగాయి. 
 
శ్రీదేవి కడచూపు కోసం ఎందరో ప్రముఖులు ఆమె నివాసానికి విచ్చేశారు. శ్రీదేవి చనిపోయిందనే బాధతో సినీ తారలంతా విషాద వదనంతో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ మాత్రం నవ్వుతూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతేగాకుండా నవ్వుతూనే తనకు కనిపించిన వారినందరినీ పలకరించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
అంతేగాకుండా నెటిజన్లు జాక్వలిన్ నవ్వుతూ శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోనూ మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments