Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (12:45 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అస్వస్థతతో చెన్నైలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం చేరారు. ఈ వార్త మీడియాలో వైరల్ అయింది. రెహ్మాన్‌కు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి, యాంజియో చికిత్స చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై వైద్యులు స్పందించారు. 
 
రెహ్మాన్ డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. రంజాన్ మాసం కావడంతో ఉపవాసం దీక్ష ఉండటంతో పాటు లండన్‌ నుంచి ప్రయాణం చేసి రావడంతో ఏర్పడిన బడలిక కారణంగా శనివారం రాత్రి తీవ్ర అసౌకర్యంగా ఫీలయ్యారని రెహ్మాన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. 
 
చెన్నైలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం అస్వస్థతకు లోనుకావడంతో రెహ్మాన్‌ను అపోలో ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. వైద్యులు ఆయనకు ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. అయితే, ఉపవాసం కారణంగా రెహ్మాన్ డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు చెప్పినట్టు ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం రెహ్మాన్ కోలుకుంటున్నారని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments