Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య"కు శుభవార్త (Video)

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (12:45 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన చిత్రం "ఆచార్య". ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై నిర్మించారు. ఈ చిత్ర నిర్మాతలు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పి. తొలి పది రోజుల పాటు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆట (ఐదో) ఆటకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు ఏపీ ప్రభుత్వం కూడా తొలి పది రోజుల వరకు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ టిక్కెట్ ధర కూడా రూ.50 వరకు పెంచుకోవచ్చు. 
 
కాగా, ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ చిత్రాలకు తొలి పది రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు కొరటాల శివ వంటి సక్సెస్‌ఫుల్ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments