Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (20:30 IST)
ఈమధ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు ఎలా పరిపాలిస్తారో, ఎవరు ఏ పదవుల్లో వుంటారోనన్న చర్చలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజకు ఓ కల వచ్చిందట. ఆ కల ఏమిటో ఆయన స్వయంగా పంచుకున్నారు.
 
'' రాత్రి నాకు ఓ కల వచ్చింది. ఆ కలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ వున్నారు. కూటమి చైర్మన్ పోస్టులో నారా చంద్రబాబు నాయుడుగారు అంతా నడిపిస్తున్నారు. వీరు ముగ్గురూ కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లు కల వచ్చింది'' అని చెప్పారు. మరి ఈ కల నిజంగా నిజమవుతుందేమో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments