Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మహారాజాతో అనుపమ పరమేశ్వరన్..

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (13:42 IST)
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌కి 'కార్తికేయ 2' భారీ హిట్‌ను అందించింది. ఆమె కెరీర్‌లో 100 కోట్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. 
 
ఆ తరువాత సినిమాలుగా ఆమె నుంచి రావడానికి 18 పేజెస్, బట్టర్ ఫ్లై రెడీ అవుతున్నాయి. తాజాగా రవితేజ సినిమాకి అనుపమ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. 
 
'కార్తికేయ 2' సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి 'ఈగల్' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments