Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పుస్వామి అన్నామలై బయోపిక్.. విశాల్‌తో చర్చలు

సెల్వి
ఆదివారం, 5 మే 2024 (14:32 IST)
మాజీ ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి అన్నామలై ప్రస్తుతం దక్షిణ భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంట్‌కు పోటీ చేసిన ఆయన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
 
తమిళనాడు, కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి అన్నామలై పార్లమెంట్‌కు పోటీ చేయగా, బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సమయంలో, అన్నామలైను అక్కడ 'సింహం' అని ముద్దుగా పిలుచుకుంటారు. 
 
అన్నామలై 2020లో తమిళనాడు బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడయ్యారు.
 
తమిళనాట రాజకీయాల్లో అన్నామలై దూసుకుపోతుండడంతో ఓ ఆసక్తికరమైన బయోపిక్‌తో రాజకీయ నాయకుడి క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కొందరు దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

కోలీవుడ్‌లోని ఊహాగానాల ప్రకారం, విశాల్ ఈ ప్రాజెక్ట్‌ను హెడ్‌లైన్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

తర్వాతి కథనం
Show comments