Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా నటించింది కానీ ఆ సీన్లు చిత్రంలో వాడలేదు..

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (16:05 IST)
కోలీవుడ్ నటి ఆండ్రియా జెర్మయ్య "పిశాచు-2" చిత్రంలో నగ్నంగా నటించారు. కథ డిమాండ్ మేరకు ఆమె అలా నటించేందుకు సమ్మతించారు. తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ నెల 31వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో సూపర్ హిట్ అయిన "పిశాచి" చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తుంది. మిష్కిన్ దర్శకత్వం వహించారు. రాక్ ఫోర్ట్ బ్యానరులో నిర్మితమైన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రను పోషించారు. 
 
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు, టీజర్లు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో ప్రధాన పాత్రను పోషించిన నటి ఆండ్రియా జెర్మయ్య న్యూడ్‌గా నటించారు. దీనిపై డైరెక్టర్ మిష్కిన్ స్పందిస్తూ, కథ డిమాండ్ మేరకు అలా నటించారని, ఇందుకోసం ఆమె అధిక రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేశారని, ఇందులో ఎలాంటి తప్పు లేదన్నారు. 
 
అయితే, ఆండియాను నగ్నంగా వీడియోలు తీయలేదన్నారు. ఆమె వ్యక్తిగత స్టిల్ ఫోటోగ్రాఫరుతోనే స్టిల్ ఫోటోలు తీశామని చెప్పారు. పైగా, ఈ ఫోటోలను సినిమాలో వినియోగించలేదన్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని పిల్లలు కూడా చాడాలని భావించామని, పైగా సెన్సార్ సభ్యులు ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తారోనన్న భయం ఏర్పడిందని అందుకే ఆ న్యూడ్ ఫోటోలను సినిమాలో వినియోగించలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం