Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

సెల్వి
గురువారం, 27 జూన్ 2024 (18:49 IST)
Babu-Rajamouli_Pawan
విజయవాడలో జరుగుతున్న రామోజీరావు సంస్మరణ సభకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వీరు మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా రాజమౌళి గురించి కీరవాణితో చంద్రబాబు ఏదో చెప్తూ కనిపించారు. ఆపై రాజమౌళి కూడా చంద్రబాబు చెవిలో ఏదో చెప్పారు. ఆపై సంగీత దర్శకుడు కీరవాణి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పలకరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాతను 73 సార్లు కత్తితో పొడిచి చంపేసిన సొంత మనవడు...

షీలా పొలిటికల్ హిస్టరీని క్లోజ్ చేసిన కేజ్రీవాల్.. నేడు కేజ్రీవాల్‌‌కు చెక్ పెట్టిన షీలా తనయుడు!!

ఉన్మాదిలా మారాడు... 70 సార్లు కత్తితో పొడిచాడు... సహకరించిన ఆ ముగ్గురు ఎవరు?

అమెరికాలో తెలుగు విద్యార్థులకు బహిష్కరణ భయం.. ఒకరు ఆత్మహత్య?

మెక్సికోలో దారుణం.. 40 మంది సజీవదహనం .. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments